Showing posts with label మాలికా రామాయణము. Show all posts
Showing posts with label మాలికా రామాయణము. Show all posts

Tuesday, March 15, 2022

మాలికా రామాయణము

మాలికా రామాయణము




సాహితీమిత్రులారా!



రామాయణాన్ని వాల్మీకి తరువాత ఇప్పటికీ

వ్రాస్తూనే ఉన్నారు వ్రాస్తారు కూడ

కాని ఇక్కడ రామాయణాన్ని మాలికరూపంలో

ఆరు మందికవులు కూర్చి సమర్పించారు

ఇది కొముదీపరిషత్ విజయనగరంలో 

జరిగిన విషయమిది


1. ఆకుండి వెంకటశాస్త్రిగారు  - బాలకాండ - 206 చరణాలు


2. పంతుల లక్ష్మినారాయణ శాస్త్రి - అయోధ్యకాండ - 743 చరణాలు


3. దేవగుప్తాపు వెంకటరమణ గారు - అరణ్యకాండ - 438 చరణాలు


4. చింతలపూడి సన్యాసిరావు గారు - కిష్కింధకాండ - 420 చరణాలు


5. మూలా పేరన్నకవి గారు          - సుందరకాండ - 228 చరణాలు


6. ఉప్మాక నారాయణమూర్తిగారు   - యుద్ధకాండ    - 1800 చరణాలు


ఈ విధంగా మాలికారామాయణం 1953లో వ్రాయబడింది