Friday, July 1, 2016

మేలా! యీసంరంభము


మేలా! యీసంరంభము


సాహితీమిత్రులారా!

మేడేపల్లి వేంకటరమణాచార్యులుగారి దేవవ్రతచరిత్రలో
మూడవ ఆశ్వాసంలో కొన్ని పద్యాలు సంభాషణ చిత్రంలో
వ్రాయబడ్డాయి. వాటిలో ఒకటి
దేవవ్రతుడు అంటే భీష్ముడు -  అంబను వివాహమాడమని
పరశురాముడు కోరగా దానికి నిరాకరించడంతో
వారిద్దరి మధ్య యుద్ధం అనివార్యమైంది.
ఆ సందర్భంలోనిది ఈ పద్యం
భీష్మ పరశురాముల సంభాషణ ఇది.
కందపద్యంలో వ్రాయబడింది.

భీష్ముడు - మేలా! యీసంరంభము
                 హేలా సంతర్జితావనీశ్వర! నీకున్
జామదగ్న్య(పరశురాముడు)-
                  బాలామణిగైకొనుమీ
          భీ. - వాలాయము సేయనౌనె? భార్గవ చెపుమా!

No comments: