Tuesday, December 1, 2020

పద్యమంతా గురువులే

పద్యమంతా గురువులే




సాహితీమిత్రులారా!

కవిత్వం వ్రాయడమే కష్టం అందులోనూ

సర్వ లఘువులుగాని

సర్వగురువులుగాని

వ్రాయడం కొంత కష్టంతో కూడినది.

ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలోని

సర్వగురు వచనాన్ని చూడండి-

ఇందులో అన్నీ గురువులే లఘువులులేవు అని

గ్రహించగలరు. చూడండి-


ఆవేశం దాశ్చర్యారూఢాత్మాం 

భోజాతోద్యత్కందర్పాటోపస్ఫాయన్నా

రాచస్తోమ శ్రేష్ఠోద్బోధాదీనాం 

చ ద్చోధానైపుణ్య ప్రౌఢి 

శ్రీ నారీరత్నం బిట్లూహించెన్   (447)

చూచారుకదా ఇందులో ఏవైనా

లఘువులున్నాయేమో గమనించండి. 

No comments: